తిరుమలకు పోటెత్తిన భక్తులు | heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Mar 26 2016 6:39 AM | Updated on Sep 3 2017 8:38 PM

వరుస సెలవు దినాలు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తింది.

తిరుమల: వరుస సెలవు దినాలు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తింది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి... కిలోమీటరు మేర బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. భక్తులు రద్దీ అధికంగా ఉండటంతో గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు  సమర్పించేందుకు కూడా భక్తులు బారులు తీరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement