'తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి' | governor should involve to stop corruption in the name of capital | Sakshi
Sakshi News home page

'తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి'

Jun 19 2016 9:50 AM | Updated on Sep 22 2018 8:22 PM

రాజధాని ముసుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పరాకాష్టకు చేరిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు.

విజయవాడ: రాజధాని ముసుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పరాకాష్టకు చేరిందని వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతి విషయంలో తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే చంద్రబాబు విదేశీ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement