పాముకాటుతో రైతు మతిచెందాడు. ఉప్పలచలక గ్రామానికి చెందిన చిమట నరసింహారావును గురువారం పొలం గట్టుపై పాము కాటేసింది.
ఉప్పలచలక (పెనుబల్లి): పాముకాటుతో రైతు మతిచెందాడు. ఉప్పలచలక గ్రామానికి చెందిన చిమట నరసింహారావును గురువారం పొలం గట్టుపై పాము కాటేసింది.తోటి రైతులు వెంటనే పెనుబల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆయన అప్పటికే మతిచెందినట్టుగా వైద్యులు చెప్పారు. మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.