పొనుగోడు చెరువుకు నీరందించేందుకు కృషి
కనగల్ : ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు లిప్టు ఏర్పాటు చేసి పొనుగోడు చెరువుకు నీరందిస్తామని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు.
Sep 3 2016 10:30 PM | Updated on Sep 17 2018 8:02 PM
పొనుగోడు చెరువుకు నీరందించేందుకు కృషి
కనగల్ : ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు లిప్టు ఏర్పాటు చేసి పొనుగోడు చెరువుకు నీరందిస్తామని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు.