జగదేవ్ పూర్ (మెదక్) : నాలుగు రోజులుగా మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్లోనే గడిపిన సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు పయనమయ్యారు. శుక్రవారం రాత్రి అక్కడకు వెళ్లి నాలుగు రోజులుగా వ్యవసాయక్షేత్రంలో ఖరీఫ్ పనులను పరిశీలించారు. ఏ పంటలను సాగు చేయాలో ఫాంహౌస్ ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మార్కుక్, పాములపర్తి, గౌరారం మీదుగా రోడ్డు మార్గాన కాన్వాయ్ ద్వారా హైదరాబాద్కు వెళ్లారు. ఈ వారాంతంలో మళ్లీ ఆయన ఫాంహౌస్కు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
ఫాంహౌస్ నుంచి రాజధానికి..
Published Tue, Jun 7 2016 6:29 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement