వెండి రథోత్సవ శోభ | charm of silver rathotsavam | Sakshi
Sakshi News home page

వెండి రథోత్సవ శోభ

Feb 6 2017 10:14 PM | Updated on Oct 8 2018 9:10 PM

వెండి రథోత్సవ శోభ - Sakshi

వెండి రథోత్సవ శోభ

శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో సోమవారం వెండి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

శ్రీశైలం: శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో సోమవారం వెండి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రాత్రి వైభవంగా సహస్రదీపార్చనను నిర్వహించారు. సహస్రదీపార్చన కార్యక్రమం ముగిశాక   స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను  వెండిరథంపై  ఆధిష్టింపజేసి విశేష పూజలను జరిపారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించారు. వందలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల సహస్రదీపార్చన సేవ, వెండిరథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement