బస్సును ఢీకొన్న కారు: ఐదుగురి మృతి | Car rammed in to RTC bus, 5 died | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న కారు: ఐదుగురి మృతి

May 19 2016 11:24 AM | Updated on Apr 3 2019 7:53 PM

అనంతపురం జిల్లా పట్నం గ్రామం వద్ద గురువారం ఉదయం స్విఫ్ట్ కారు ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

కదిరి: అనంతపురం జిల్లా పట్నం గ్రామం వద్ద గురువారం ఉదయం స్విఫ్ట్ కారు ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. బళ్లారికి చెందిన ఓ కుటుంబం అక్కడి నుంచి రాయచోటికి కారులో బయలుదేరింది. పట్నం గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరీశిలించారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement