కారు-లారీ ఢీ: ముగ్గురు మృతి | car, lorry crash: 3killed in sangareddy district | Sakshi
Sakshi News home page

కారు-లారీ ఢీ: ముగ్గురు మృతి

Oct 17 2016 8:54 PM | Updated on Aug 30 2018 4:10 PM

పుల్కల్ మండలం సుల్తాన్పూర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

సంగారెడ్డి:
పుల్కల్ మండలం సుల్తాన్పూర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-లారీ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement