♦ ప్రత్యేక హోదాపై విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ
♦ 26న విశాఖ బీచ్లో జరిగే ఆందోళనలో పాల్గొంటామని వెల్లడి
♦ ప్రత్యేక హోదా కోసం మూడేళ్లుగా పోరాడుతోంది ఒక్క జగనేనని స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరు ఉద్య మించినా మద్దతిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సమిష్టి పోరాటాలకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన విశాఖ బీచ్లో యువత చేపట్టే మౌన ప్రదర్శన, ఆందోళనలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రదర్శనలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొం టాయని వెల్లడించారు. హోదా సాధన కోసం 26వ తేదీ రాత్రి విశాఖ బీచ్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ప్రదర్శన యథాతథంగా ఉం టుందని ఆయన స్పష్టం చేశారు.
విశాఖలో సోమవారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తోంది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. నిరసనలు, ధర్నాలు, దీక్షలు, సదస్సులు, బహిరంగ సభలు.. ఇలా వివిధ రూపాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం తమిళనాడు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమానికి యువత ముందుకు రావడం హర్షణీయ మన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతం గా హోదా సాధన కోసం అందరూ ముందు కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ కూడా కొంత మంది వ్యక్తులు స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎవరు ఉద్యమించినా మద్దతిస్తాం
Published Tue, Jan 24 2017 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement