ముద్రగడ దీక్షను పట్టించుకోం: బోండా | Bonda Umamaheswara rao takes on mudragada padmanabham | Sakshi
Sakshi News home page

ముద్రగడ దీక్షను పట్టించుకోం: బోండా

Mar 4 2016 12:34 PM | Updated on Jul 30 2018 6:21 PM

ముద్రగడ దీక్షను పట్టించుకోం: బోండా - Sakshi

ముద్రగడ దీక్షను పట్టించుకోం: బోండా

కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ దీక్షను పట్టించుకోమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు.

విజయవాడ : కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ దీక్షను పట్టించుకోమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో బోండా ఉమా విలేకర్లతో మాట్లాడుతూ... కాపు సామాజిక వర్గం పేరుతో ముద్రగడ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కాపు జాతిని కించపరిచేలా ముద్రగడ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. ముద్రగడ ఫోన్లను ట్యాప్ చేసే అవసరం తమ ప్రభుత్వానికి లేదని బోండా ఉమా వెల్లడించారు. తమ ప్రభుత్వం కాపులకు న్యాయం చేస్తుందని... అంతే కానీ ముద్రగడకు కాదని బోండా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement