
58 మంది బైండోవర్
మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలు జరిపిన 58 మంది పాత నేరస్తులను శుక్రవారం స్థానిక తహసీల్దార్ జి.దశరథ ఎదుట ఎక్సైజ్ సీఐ బొడిగ అశోక్ బైండోవర్ చేశారు.
Sep 24 2016 12:34 AM | Updated on Jul 11 2019 8:43 PM
58 మంది బైండోవర్
మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలు జరిపిన 58 మంది పాత నేరస్తులను శుక్రవారం స్థానిక తహసీల్దార్ జి.దశరథ ఎదుట ఎక్సైజ్ సీఐ బొడిగ అశోక్ బైండోవర్ చేశారు.