అగ్ని ప్రమాదంలో 20 జీవాలు సజీవదహనం | 20 species in danger of the fire accident | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో 20 జీవాలు సజీవదహనం

Aug 23 2016 12:36 AM | Updated on Apr 3 2019 7:53 PM

మండలంలోని సుబ్లేడు గ్రామ పంచాయతీ పరిధిలోని గోనెతండాలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 20 జీవాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

సుబ్లేడు(తిరుమలాయపాలెం) : మండలంలోని సుబ్లేడు గ్రామ పంచాయతీ పరిధిలోని గోనెతండాలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 20 జీవాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గోనెతండాకు చెందిన భూక్యా సక్రు జీవాలను సాకుతూ జీవన ం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి జీవాల పాకకు నిప్పంటుకోవడంతో 20 జీవాలు పూర్తిగా సజీవ దహనం అయ్యాయి. వాటి విలువ రూ. లక్ష ఉంటుందని బాధితుడు తెలిపాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement