రెండు లక్షల చేపలు మృత్యువాత | 2 lakh fish found dead in pond | Sakshi
Sakshi News home page

రెండు లక్షల చేపలు మృత్యువాత

Apr 30 2016 3:09 PM | Updated on Sep 3 2017 11:07 PM

రాయచోటి మండలం కంచలమ్మగండి చెరువులోని చేపలన్నీ మృత్యువాతపడ్డాయి. సుమారు 2 లక్షల చేపలు మృతి చెందినట్టు సమాచారం.

రాయచోటి (వైఎస్సార్ జిల్లా) : రాయచోటి మండలం కంచలమ్మగండి చెరువులోని చేపలన్నీ మృత్యువాతపడ్డాయి. సుమారు 2 లక్షల చేపలు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. భారీ స్థాయిలో ఉన్న ఎండలకు చేపలు చనిపోయాయా లేక ఎవరైనా నీటిలో మందు కలిపారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై చేపల కాంట్రాక్టర్ రెడ్డయ్య, నీటి సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నీటి నమూనాలను పరీక్షల కోసం తిరుపతి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement