బైక్, వ్యాన్‌ ఢీ: ఇద్దరు యువకులు మృతి

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి ప్రధాన రహదారిపై జరిగిన  ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఓమ్ని వ్యాన్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న కొత్తపల్లికి చెందిన కాలనేని సంతోష్(18), కందుల గిరిబాబు(29) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top