రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడి మృతి | mother and son died in accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడి మృతి

Feb 12 2018 8:00 PM | Updated on Apr 3 2019 8:03 PM

mother and son died in accident - Sakshi

ప్రమాద స్థలంలో బంధువుల ఆర్తనాదాలు

పశ్చిమ గోదావరి జిల్లా : ఏలూరు నగరం తంగెళ్లమూడి సమీపంలోని పంటకాలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లీకుమారుడు మృతిచెందారు. మోటారు సైకిల్‌పై తల్లీకుమారుడు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు స్థానికంగా నివాసం ఉంటున్న మంగ(45), సాయి(20)గా గుర్తించారు. తల్లి స్థానికంగా ఉన్న హీరోహోండా షోరూంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రోజూ మాదిరి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement