మూకుమ్మడిగా బావిలోకి దూకారు.. కానీ! | Couple With 3 Kids Committed Suicide Attempt | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లలతో నీళ్లులేని బావిలో దూకిన జంట..

Jun 11 2019 11:05 AM | Updated on Jun 11 2019 12:46 PM

Couple With 3 Kids Committed Suicide Attempt - Sakshi

సాక్షి, నెల్లూరు: కుటుంబ సమస్యల కారణంగా ఓ జంట ముగ్గురు పిల్లలతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టాలని చూసింది. కలిసికట్టుగా బాలిలోకి దూకి.. మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, విధి మరోవిధంగా తలిచింది. వారు దూకిన బావిలో నీళ్లు లేవు. దీంతో దంపతులతో సహా వారి ముగ్గురు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకునేందుకు ముగ్గురు పిలలతో కలిసి దంపతులు బావిలో దూకారు. అయితే, బావిలో నీళ్లు లేకపోవడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement