లారీ-మినీ లారీ ఢీ: నలుగురు మృతి

​‍శ్రీవిల్లిపుత్తూరు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో లారీ-మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top