ఆర్‌బీఐ, ఈసీబీల మధ్య మరింత సహకారం

ఆర్‌బీఐ, ఈసీబీల మధ్య మరింత సహకారం


ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)లు ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంకుల స్థాయిల్లో వివిధ ఆర్థిక, సాంకేతిక, విజ్ఞానపరమైన అంశాలకు సంబంధించి మరింత సహకారం, సమన్వయం ఈ అవగాహన లక్ష్యం.  అవగాహనా పత్రంపై సోమవారం ఆర్‌బీఐ చీఫ్ రఘురామ్ రాజన్, ఈసీబీ ప్రెసిడెంట్ మారియో సంతకాలు చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top