'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు' | ysrcp mla chevireddy bhaskar reddy slams ap govt over attack on roja | Sakshi
Sakshi News home page

'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు'

Feb 12 2017 11:31 AM | Updated on Oct 29 2018 8:34 PM

'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు' - Sakshi

'ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారు'

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.

రాజమండ్రి : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. రాజమండ్రిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

(చదవండి : నిస్సిగ్గుగా అరాచకం )


ఆంధ్రప్రదేశ్‌ను ఆఫ్గనిస్థాన్‌లా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రోజాపై దాడి చేయడం దుర్మార్గపు చర్యని అన్నారు. యావత్‌ మహిళా లోకానికి అవమానం జరిగినట్టేనని చెవిరెడ్డి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement