పిల్లలు పుట్టలేదని... | women killed in east godavari district | Sakshi
Sakshi News home page

పిల్లలు పుట్టలేదని...

Apr 23 2016 2:05 PM | Updated on Sep 3 2017 10:35 PM

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. కుమ్మరి వీధికి చెందిన డి.సుబ్బలక్ష్మి (28) ఇంట్లో ఉరేసుకుని మృతి చెందిన స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివాహం అయి 8 ఏళ్లు అయినా పిల్లలు పుట్టుకపోవడంతో భర్తే సుబ్బలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement