ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి | women dies in road accident in kurnool district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Oct 11 2015 6:19 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఇంటి ముందు నీళ్లు చల్లుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది.

గోనెగండ్ల: ఇంటి ముందు నీళ్లు చల్లుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రేసమ్మ (35) అనే మహిళను కర్నూలు నుంచి రాయదుర్గం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement