
'వైఎస్ఆర్ వరుణయాగం వల్లే వర్షాలు కురిసాయి'
2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వరుణయాగం చేయటం వల్లే సుభిక్షంగా వర్షాలు కురిసాయని విశాఖ పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు.
Jun 22 2014 11:40 AM | Updated on Jul 7 2018 2:56 PM
'వైఎస్ఆర్ వరుణయాగం వల్లే వర్షాలు కురిసాయి'
2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వరుణయాగం చేయటం వల్లే సుభిక్షంగా వర్షాలు కురిసాయని విశాఖ పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు.