అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు | Vijaya Sai Reddy Slams Chandrababu Over Kodela Death | Sakshi
Sakshi News home page

కోడెలను వాడుకుని వదిలేశారు

Sep 18 2019 12:51 PM | Updated on Sep 18 2019 1:00 PM

Vijaya Sai Reddy Slams Chandrababu Over Kodela Death - Sakshi

అందుకే కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని...

సాక్షి, అమరావతి : నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలువలేదన్న నిస్పృహతోనే కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయకుండా కోడెలను వాడుకుని వదిలేశారని విమర్శించారు. కోడెల మరణాన్ని చంద్రబాబు రాజకీయం చేసి ఆయనకు ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారని అన్నారు.

చదవండి : కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement