డెంకాడలో గణేశ్ నిమజ్జనంలో అపశృతి | Two children drown in champavathi river due to Ganesh immersion | Sakshi
Sakshi News home page

డెంకాడలో గణేశ్ నిమజ్జనంలో అపశృతి

Sep 19 2013 9:56 AM | Updated on Apr 4 2019 4:46 PM

విజయనగరం జిల్లాలో డెంకాడ మండలంలోని దొడ్డిబాడువ గ్రామంలో గురువారం వినాయకుని నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది.

విజయనగరం జిల్లాలో డెంకాడ మండలంలోని దొడ్డిబాడువ గ్రామంలో గురువారం వినాయకుని నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఆ గ్రామ సమీపంలోని చంపావతి నదిలో వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేస్తూ ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నదిలో పడి పోయారు.

 

దాంతో వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులు   పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు గల్లంతైన వారిని రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement