 
															తిరుమలలో ఓ మోస్తరుగా భక్తుల రద్దీ
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.
	తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో  11 కంపార్టుమెంట్లు నిండాయి.
	 
	రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:
	గదుల వివరాలు: ఉచిత గదులు  - 43  రూ.50 గదులు - 19, రూ.100 గదులు - 140,  రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి
	ఆర్జిత సేవల వివరాలు:
	ఆర్జిత బ్రహ్మోత్సవం - 110 ఖాళీగా ఉన్నాయి
	సహస్రదీపాలంకరణ సేవ -  234 ఖాళీగా ఉన్నాయి
	వసంతోత్సవం - 106 ఖాళీగా ఉన్నాయి
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
