
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 26 కంపార్టుమెంట్లు నిండాయి.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు-14 ఖాళీగా ఉన్నారుు రూ.50 గదులు
రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు -3 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం-17
సహస్ర దీపాలంకరణసేవ -45
ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - ఖాళీ లేవు