శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు | Tollywood Producer Aswini dutt visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Jun 27 2015 3:10 PM | Updated on Sep 3 2017 4:28 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇండియా అండర్-19 క్రికెట్ టీం సభ్యులు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్, ఐఏఎస్ అధికారి చిత్రా రామచంద్రన్లు కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement