తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు నిండాయి.
ఉదయం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు..
ఉచిత గదులు: ఖాళీ లేవు
రూ.50 గదులు: ఖాళీ లేవు
రూ.100 గదులు: ఖాళీ లేవు
రూ.500 గదులురూ: 4 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 16 ఖాళీగా ఉన్నాయి.
సహస్ర దీపాలంకరణ సేవ - ఖాళీ లేవు
వసంతోత్సవం - 28 ఖాళీగా ఉన్నాయి.