పిడుగు పడి ఇద్దరి పరిస్థితి విషమం | thunder bolt injuries two persons severely | Sakshi
Sakshi News home page

పిడుగు పడి ఇద్దరి పరిస్థితి విషమం

Apr 22 2015 7:05 PM | Updated on Aug 25 2018 5:39 PM

ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతోంది.

విజయనగరం: ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతోంది. బుధవారం జిల్లాలోని సీతానగరం మండలం చినబోగిలి గ్రామంలో పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

 

ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక డాక్టర్లు తెలపడంతో వెంటనే వారిని విజయనగరం ఆస్పత్రికి త రలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement