గుంటూరు జిల్లా వినుకొండ శ్రీనివాసనగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది.
గుంటూరు జిల్లా వినుకొండ శ్రీనివాసనగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంట్లో ఉన్న రూ. 20 వేల నగదుతో పాటు 11 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.