తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో  భక్తుల రద్దీ


తిరుమల సమాచారం తిరుమల: తిరుమలలో మంగళవారం రాత్రి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 24 కంపార్టుమెంట్లు నిండాయి.





సాయంత్రం 10 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:ఉచిత గదులు - ఖాళీ లేవు

రూ.50 గదులు - ఖాళీ లేవు

రూ.100 గదులు - ఖాళీ లేవు

రూ.500 గదులు - ఖాళీ లేవు

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :

బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top