చేతబడినెపంతో వ్యక్తి హత్య | the person killed in guntur | Sakshi
Sakshi News home page

చేతబడినెపంతో వ్యక్తి హత్య

Jan 11 2016 9:12 AM | Updated on Aug 24 2018 2:36 PM

గురజాల మండలం గోగులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి, చేతబడి చేస్తున్నాడనే కారణంతో గ్రామస్తులు దాడి చేసి చంపారు.

గురజాల మండలం గోగులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి, చేతబడి చేస్తున్నాడనే కారణంతో గ్రామస్తులు దాడి చేసి చంపారు. హత్యకు గురైన వ్యక్తి ముత్తన గురువారెడ్డి(55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement