పింగళి వెంకయ్యకు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays tributes To Pingali Venkayya | Sakshi
Sakshi News home page

పింగళి వెంకయ్యకు వైఎస్‌ జగన్‌ నివాళి

Aug 2 2026 10:22 AM | Updated on Aug 2 2026 11:13 AM

YS Jagan Pays tributes To Pingali Venkayya

సాక్షి, తాడేపల్లి: నేడు పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. పింగళి వెంకయ్యకు నివాళి అర్పించారు. వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయతను చాటి చెప్పే చిహ్నం మన త్రివర్ణ పతాకం. భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన చిరస్మరణీయుడు, తెలుగు జాతికే గర్వకారణం పింగళి వెంకయ్య. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement