ఈనాటి ముఖ్యాంశాలు | Telugu News Roundup Aug 26th Amit Shah Praises Telugu States Over Maoist Issue | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 26 2019 7:01 PM | Updated on Aug 26 2019 9:01 PM

Telugu News Roundup Aug 26th Amit Shah Praises Telugu States Over Maoist Issue - Sakshi

 దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా నేతృత్వంలో న్యూఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నక్సల్స్‌ సమస్యపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో అమిత్‌షా తెలుగు రాష్ట్రాలపై ప్రశంసలు కురిపించారు. టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక సూచన చేసింది.ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement