దివ్యాంగులను పట్టించుకోని టీడీపీ | TDP Negligance Handicaped People | Sakshi
Sakshi News home page

దివ్యాంగులను పట్టించుకోని టీడీపీ

Jan 10 2019 7:45 AM | Updated on Jan 10 2019 7:45 AM

TDP Negligance Handicaped People - Sakshi

శ్రీకాకుళం :దివ్యాంగులను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. పెన్షన్‌కు దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలు తొలగించాయి. హిందీ బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ రాశాను. పోస్టులు తక్కువగా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి.–  ఏదురు భారతి, కొత్త కొజ్జీరియా, ఇచ్ఛాపురం మండలం

Advertisement
 
Advertisement
Advertisement