భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట | rush in indrakeeladri temple | Sakshi
Sakshi News home page

భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట

Dec 13 2017 8:18 AM | Updated on Dec 13 2017 8:18 AM

సాక్షి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షల విరమణ బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విజయవాడకు చేరుకుంటుండడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడిపోతోంది. అలాగే అమ్మవారి దర్శనానికి తెల్లవారుజామునుంచే భక్తులు బారులుతీరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement