విద్యాపీఠంలో రీసెట్ ఫలితాలు విడుదల | Reset results in the release of Vidyapeetham | Sakshi
Sakshi News home page

విద్యాపీఠంలో రీసెట్ ఫలితాలు విడుదల

Sep 9 2015 3:50 AM | Updated on Sep 3 2017 9:00 AM

విద్యాపీఠంలో రీసెట్ ఫలితాలు విడుదల

విద్యాపీఠంలో రీసెట్ ఫలితాలు విడుదల

రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో రీసెట్ (విద్యావారధి) ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం వీసీ హరేకృష్ణశతపతి విడుదల చేశారు...

యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో రీసెట్ (విద్యావారధి) ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం వీసీ హరేకృష్ణశతపతి విడుదల చేశారు. గత నెల 9న దేశంలోని 17 కేంద్రాల్లో ఈ ప్రవేశపరీక్ష నిర్వహించారు. 1,690 మంది దరఖాస్తు చేయగా 1,076 మంది పరీక్ష రాశారు. వారిలో 633 మంది అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన లాల్‌బహుదూర్‌శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ఆర్‌సీ పాండే, రాష్ట్రీయ సంస్కృత సంస్థ పరీక్షల నియంత్రణాధికారి జీఆర్ మిశ్రా, రిజిస్ట్రార్ ఉమాశంకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement