టీడీపీ వాహనంలో కోటి రూపాయలు! | Police Seized One Crore Rupees Unaccounted Cash In Sabbavaram | Sakshi
Sakshi News home page

సబ్బవరంలో రూ. కోటి నగదు పట్టివేత

Mar 20 2019 11:13 AM | Updated on Mar 20 2019 1:49 PM

Police Seized One Crore Rupees Unaccounted Cash In Sabbavaram - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల వేళ విశాఖపట్నం జిల్లాలో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయలు పట్టుబడ్డాయి. టీడీపీ కి చెందిన నేత కారులో నుంచి ఈ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోమ్ము గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా తరలించిన వ్యక్తులు చెబుతున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ సొమ్ము నగరానికి చెందిన ఓ మంత్రికి సంబంధించినదిగా తెలుస్తోంది. పోలీసులు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. మీడియా అడిగిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగదు పంపిణీకి ఏపీ గ్రామీణ బ్యాంక్‌ను టీడీపీ నేతలు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement