వేగంగా వస్తున్న లారీ ఢీకొని పాదచారి మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
Apr 26 2015 5:14 PM | Updated on Aug 30 2018 3:56 PM
తూర్పుగోదావరి: వేగంగా వస్తున్న లారీ ఢీకొని పాదచారి మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే మండలం పసుపల్లి గ్రామానికి చెందిన దాకారపు దుర్గారావు అనే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అటుగా వస్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది.
దీంతో దుర్గారావు అక్కడికక్కడే మృతిచెందాడు.
Advertisement


