రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
ఆదోని (కర్నూలు) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
పట్టణంలోని దివాకర్ రెడ్డి(55) వాకింగ్కు వెళ్లగా తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయిన రాజేంద్రను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.