'వాస్తవవిరుద్ధ ప్రకటనలు మానండి' | mvs nagi reddy slams chandrababu on crop loan waiver | Sakshi
Sakshi News home page

'వాస్తవవిరుద్ధ ప్రకటనలు మానండి'

Oct 22 2014 8:05 PM | Updated on Jun 4 2019 5:04 PM

'వాస్తవవిరుద్ధ ప్రకటనలు మానండి' - Sakshi

'వాస్తవవిరుద్ధ ప్రకటనలు మానండి'

రుణమాఫీ విషయంలో చంద్రబాబు వాస్తవాలు వక్రీకరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: రుణమాఫీ విషయంలో చంద్రబాబు వాస్తవాలు వక్రీకరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఆత్మవంచన మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. వాస్తవవిరుద్ధ ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

రుణమాఫీ చేయకుండా చంద్రబాబు హామీలు మాఫీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిర్వాకంతో లక్షలాది మంది రైతులు పంటబీమా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగంలో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement