బాలికపై అత్యాచారం | Minor raped | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం

Aug 20 2015 2:39 PM | Updated on Jul 28 2018 8:51 PM

గుంటూరు నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది.

గుంటూరు : గుంటూరు నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. లాలాపేటలోని యానాది కాలనీకి చెందిన ఓ బాలిక(15) బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

గురువారం మధ్యాహ్నం బాధితురాలు తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement