ఈ ట్రేడింగ్ పై మిర్చి వ్యాపారుల ఆందోళన | Michi traders cals dharna in market yard ovar e-trading | Sakshi
Sakshi News home page

ఈ ట్రేడింగ్ పై మిర్చి వ్యాపారుల ఆందోళన

Dec 7 2015 10:27 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు మార్కెట్ యార్డులో సోమవారం వ్యాపారులు ఆందోళన చేపట్టారు.

గుంటూరు: గుంటూరు మార్కెట్ యార్డులో సోమవారం వ్యాపారులు ఆందోళన చేపట్టారు.  ఈ- ట్రేడింగ్ విధానం, మిర్చి కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ ల రెన్యువల్ ప్రక్రియలో ఏర్పడుతున్న ఇబ్బందులపై చిల్లీస్ మర్చంట్స్ అసోసియేషన్ యార్డులో బంద్ పాటిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. మంగళవారం కూడా బంద్ కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు. బుధవారం నుంచి మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement