డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట

Love Couple Meet And Ask Help To DSP In East Godavari - Sakshi

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట కాకినాడ డీఎస్పీ రవివర్మను ఆదివారం సాయంత్రం ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నగరానికి చెందిన వద్దిపర్తి రత్నమంజూష, కందికట్ల జయరాజులు 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తాము ఈ నెల 1వ తేదీన విజయవాడలో క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్టు డీఎస్పీ రవివర్మకు వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top