* సెప్టెంబర్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది రూ. 255 కోట్లు
* పన్నుల ద్వారా ఆదాయం రూ. 2,747 కోట్లు
* ఈ ఆర్థిక ఏడాది సెప్టెంబరు వరకు రూ. 24,070 కోట్ల ఆర్జన
* గతేడాది ఇదే కాలంలో వచ్చింది రూ. 22,557 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో భూముల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఇందుకు ప్రబల నిదర్శనం రాష్ట్రం విడిపోయిన తరువాత వరుసగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడమే. సెప్టెంబర్ నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.255 కోట్లు వచ్చింది. జూలై నెలలో 250 కోట్ల రూపాయలు ఆదాయం రాగా, ఆగస్టు నెలలో 213 కోట్లు సమకూరింది.
ఈ ఏడాది సెప్టెంబర్లో పన్నుల ద్వారా 2,747 కోట్ల రూపాయల ఆదాయం రాగా గత ఏడాది సెప్టెంబర్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాకు 58 శాతం మేర ఆదాయం లెక్క కడితే 2,854 కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మే వరకు ఆంధ్రాకు 58 శాతం, జూన్ నుంచి రాష్ట్రం విడిపోయాక సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను ఆదాయం లెక్క కడితే 24,070 కోట్ల రూపాయలు వచ్చింది.
ఇదే గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 58 శాతం మేర లెక్క కడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22,557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే తరహాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు పన్నేతర ఆదాయం 2,246 కోట్ల రూపాయలు రాగా గత ఆర్థిక సంవత్సరంలో 2,165 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం పెద్దగా రావడం లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నా యి. పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆంధ్రాలో భారీగా రిజిస్ట్రేషన్ల ఆదాయం
Published Wed, Oct 15 2014 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement