విలీనం కంటే పొత్తే బెస్ట్: కేసీఆర్ | kcr does not prefer merger with congress | Sakshi
Sakshi News home page

విలీనం కంటే పొత్తే బెస్ట్: కేసీఆర్

Feb 22 2014 9:56 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేయడం కన్నా.. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అంటున్నారు.

కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేయడం కన్నా.. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా వివరించినట్లు తెలిసింది.

కాంగ్రెస్- టీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్తో కూడా చర్చలు పూర్తయ్యాయి. రేపు మరోసారి కేసీఆర్‌, దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ చర్చల తర్వాతే సోమవారం సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ లభించొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement