రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి | irrigation advisory board decisions on godavari delta | Sakshi
Sakshi News home page

రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి

Oct 31 2014 5:48 PM | Updated on Sep 2 2017 3:39 PM

వచ్చే రబీ సీజన్ లో గోదావరి డెల్టా పరిధి కింద ఉన్న 8 లక్షల 96 వేల 533 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు తీర్మానించింది.

కాకినాడ: వచ్చే రబీ సీజన్ లో గోదావరి డెల్టా పరిధి కింద ఉన్న 8 లక్షల 96 వేల 533 ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు తీర్మానించింది. రబీకి గోదావరి ద్వారా 65 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బోర్డు తెలిపింది.

మరో 16 టీఎంసీల నీరు కొరత ఉన్న నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించింది. ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు రబీలో పూర్తిస్థాయిలో నీరు అందించాలని, విశాఖపట్నంకు తాగునీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement