రెవెన్యూ భూములపై విచారణ: డిప్యూటీ సీఎం కేఈ | Sakshi
Sakshi News home page

రెవెన్యూ భూములపై విచారణ: డిప్యూటీ సీఎం కేఈ

Published Mon, Jan 12 2015 3:45 PM

investigation took place on revenue lands: dy cm k.e

హైదరాబాద్: రెవెన్యూ భూముల వ్యవహారాల్లో వీఆర్వోలపై విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం
కే.ఈ. కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. పాస్ పుస్తకాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై క్రిమినల్ చర్యలు
తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన జీవోపై ఈ నెల 19న కేబినట్ సబ్ కమిటీతో చర్చిస్తామన్నారు.
ఇక మీదట ఏపీఐఐసీ ద్వారా మాత్రమే భూములు కేటాయించడంపై సమీక్షించి నిర్ణయిస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement