పుష్కర కాలువలో విద్యార్థి గల్లంతు | Intermediate student missing in Canal | Sakshi
Sakshi News home page

పుష్కర కాలువలో విద్యార్థి గల్లంతు

Oct 30 2015 2:56 PM | Updated on Nov 9 2018 5:02 PM

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది.

జగ్గంపేట (తూర్పు గోదావరి) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సలాడి వీరబాబు(16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

ఈ క్రమంలో స్నేహితులతో కలిసి శుక్రవారం పుష్కర కాలువలో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement