కుప్పంలో వ్యక్తిపై కాల్పులు | individual fire in KUPPAM | Sakshi
Sakshi News home page

కుప్పంలో వ్యక్తిపై కాల్పులు

Apr 5 2015 8:16 AM | Updated on Sep 2 2017 11:54 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఓ అడవికి సమీపంలో తిమ్మప్ప అనే వ్యక్తిపై గుర్తుతెలియని వేటగాళ్లు కాల్పులు జరిపారు.

చిత్తూరు(కుప్పం): చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఓ అడవికి సమీపంలో తిమ్మప్ప అనే వ్యక్తిపై గుర్తుతెలియని వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది.  రాత్రి కావటంతో కాల్పులు జరిపింది ఎవరో తెలియరాలేదు. బాధితుడు చికిత్స నిమిత్తం పీఈఎస్ ఆసుపత్రిలో చేరాడు.  సమాచారం అందుకున్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement